This shows you the differences between two versions of the page.
ఇదీ_లోకం [2011/11/19 17:09] bhuvan created |
ఇదీ_లోకం [2011/11/19 17:16] bhuvan |
||
---|---|---|---|
Line 1: | Line 1: | ||
- | పాముపగ | + | జాబులు చదివే గాడిద |
+ | రామలింగడి పొరుగింటిలో తాతాచారి ఉండే వాడు. తాతాచారి పిసినారి.పైగా తగువులమారి.రామలింగడికీ తాతాచారికీ పడేది కాదు. | ||
+ | ఒక రోజు రామలింగడు జాబు రాయడం తాతాచారి చూచాడు.జాబులో ఏమి ఉందో చూడాలని ఆరాటం కలిగింది. | ||
+ | తాతాచారి దొంగ చాటుగా రామలింగడి వెనక చేరాడు.వంగి వంగి జాబు చూడసాగాడు.లోలోపల చదవ సాగాడు.రామలింగడు ఇది గమనించాడు. | ||
+ | జాబులో ఇలా రాసాడు. | ||
+ | నా వెనక ఒక గాడిద ఉంది.దానికి పరాయి జాబులు చదవడం అలవాటు.చాలా సంగతులు రాయాలని ఉంది.అయితే గాడిదకు ఈ సంగతులు తెలియడం బాగుండదు.అందుకే రాయడం లేదు.అని జవాబు ముగించాడు.తాతాచారి ఇది కూడా చదివాడు.కోపంతో ఊగిపొయాడు.అయితే పాపం ఏం చేయగలడు? | ||
+ | రెండో కంటికి తెలియకుండా పారిపొయాడు. | ||
- | నా పసితనంలో ఒక సంగతి జరిగింది. మేము అయిదారు మందిమి ఆడుకోవడానికి బయలు దేరాం. పొలాలలో చాలా దూరం పోయాం. | ||
- | ఒక చేను కంపలో ఒక పాము కనపడింది. పాము పాము అంటూ అంతా అరిచాం. తలా ఒక రాయి దానిపైకి విసిరాం. వాటిలో నా రాయి దానికి తగిలింది. అది పారిపోయింది. | ||
- | అది నాగుపాము. నీమీద పగ పడుతుంది. మన మాటలలో అది నీపేరు కూడా వినింది. పగ తీరేదాకా ఆహారం తాకదు. అంటూ అందరూ బెదిరించారు. | ||
- | నేను బెదిరి పోయాను. ఆనాటి నుంచి నాకు కలలో పాములు కనిపించేవి. పాము పేరు చెపితే చెమట పోసేధి. పాము కధలంటే నేను పారిపోయే వాడిని. | ||
- | కాలం గడిచింది. ఇంత వాడిని అయినాను. నాకు ఏమి కాలేదు. కాని ఆనాటి భయం వలన ఈ నాటికీ కలలోపాములు కనబడుతుంటాయి. | ||
- | పాముల గురించి చాలా సంగతులు చదివాను. పాముకు మనిషి అంటే భయం. కనపడితే ఆమడ దూరం పారిపోతుంది. | ||
- | పాము పగలో నిజం లేదు. దాని కంత తెలివి లేదు. ఈ సంగతులు తెలిసాయి. | ||
- | అనవసరంగా ఎంత నరకం అనుభవించానో చూడండి. | ||
- | బడిలో శవం | + | ఆశకు పోతే? |
- | అవి నేను మూడో తరగతి చదివే రోజులు. అంటే నాకు ఎనిమిదో ఏడు. బడికి పోదామని బయలు దేరాను. దారిలో నలుగురం కూడాము. | + | ఒక పులి ముసలిదయి పోయింది.వేటాడ డానికి దానికి బలం లేదు.తిండి ఎలాగా అని ఆలోచించింది. |
- | బడి చేరగానే టకీమని ఆగిపోయాము. మా బడి వరండాలో ఒకటే ఏడుపులు. అరుపులు. అంతా గొడవగా వుంది. | + | అది ఒక బంగారు కడియం సంపాదించింది.చెరువు దరిన చేరింది. |
- | అసలు సంగతి ఏమంటే ఎవరో చనిపోయారు. అతనికి ఏధో రోగమట. టవునుకు తీసుకొనిపోతే చని పోయాడట. | + | ఒక బాటసారి అ దారిన పోతుండగా పులి చూసింది. |
- | వారం మంచిది కాదట. శవం ఇంటిలో వుండకూడదట. అందుకని బడి వరండాలో వుంచారు. | + | ఓ నరుడా! అని పిలిచింది. |
- | ఇంక ఏముంది? ఆ రోజు బడికి సెలవు. అందరం ఆడుకోడానికి పోయాము. ఆరోజంతా మాకు ఏవేవో ఆలోచనలు మెదిలాయి. | + | ఇదుగో బంగారు కడియం.నీకు దానం చేయాలని ఉంది తీసుకో అనింది. |
- | శవం ఇంటిలో వుంచడం మంచిది కాదుగదా? బడిలో వుంచడం ఎలా అవుతుంది? | + | బాటసారికి కడియం చూసి అశ కలిగింది.పులిని చూసి భయం కలిగింది. |
- | ఏ జంతువు చనిపోయినా భయపడం గదా? మనిషి శవం అంటే భయం దేనికి? | + | నీవు పులివి! చంపుతావు అంటూ ఆగి పోయాడు. |
- | బడి అందరికీ గుడి గదా! బడి అంటే అంత లోకువ దేనికీ? | + | పులి అతడి ఆశను గమనించింది. |
- | వీటికి జవాబులు మాకు దోరకలేదు. మీరు చెపుతారా? | + | నేను ఇంతకు ముందు చాలా పాపాలు చేసాను.ముసలి దానిని అయినాను.నాకు కోరలు లేవు.శరీరంలో బలం కూడ లేదు.దానం చేసి పాపం నుంచి బయట పడాలని ఉంది.ఈ రకంగా అయినా పైలోకాలకు పోతాను.నా మాటలలో మోసం లేదు.రా! చెరువులో మునుగు.ఈ కడియం దానంగా తీసుకో!అనింది. |
+ | బాటసారికి బయం వుంది.కాని ఆశ చావలేదు.పోయి చెరువులో దిగాడు.బురదలో దిగబడి పోయాడు. | ||
+ | నేను పైకి లాగుతాను అంటూ పులి చెరువులో దిగింది.బాటాసారిని చంపి తినేసింది. | ||
+ | మోసగాడి వలలో పడితే ఏమవుతుందో చూసారా? | ||
- | |||
Line 31: | Line 31: | ||
+ | కాసులు కాచిన మొలక | ||
+ | అనగనగా ఒక రాజు.ఆ రాజు రోజూ వేటకు పోయేవాడు. | ||
+ | ఒక రోజు ఒక వింత జరిగింది.ఒక ముసలివాడు మామిడి మొలక నాటడం రాజు కంట పడింది. | ||
+ | రాజు ఎగతాలి చేసాడు. | ||
+ | తాతా!ఎంత అమాయకుడివి!ఈ మొలక పెరిగేది ఏనాటికి? కాయలు కాచేది ఏనాటికి? అందాకా నువు బతుకుతావా? అని అడిగాడు. | ||
+ | రాజా! ఒక నాటికి ఈ మొలక మానవుతుంది.అంతదాకా నేను ఉంటానని కాదు.కాయలు నా కొడుకు తింటాడు.కూతురు తింటుంది.మనవలు తింటారు. | ||
+ | ఒక రోజు మన తాతలు నాటారు.వాటి కాయలే గదా మనం తినేది! | ||
+ | ఏపని అయినా మన కోసమే చేయాలా?అందరూ అలాగే అనుకుంటే ఏమవుతుంది?ఈ లోకం ఇంత దూరం రాగలిగేదా?అని తాత అనే సరికి రాజు తలదించాడు. | ||
+ | తాత మాటలు రాజు గుండెకు తగిలాయి.ఎంత మంచి మాటలు!ఎంత మంచి మనసు?రాజు మనసు ఆనందంతో నిండిపోయింది.కానుకగా తాతకు పది బంగారు కాసులు అందించాడు. | ||
+ | చూచావా రాజా!ఈ మొలక నాటిన రోజే కాసులు కాచింది.అంటూ తాత సంబరపడి పోయాడు. | ||
+ | ఏ కాలం మంచిది? | ||
+ | అనగనగా ఒక రాజు.ఆయనకు ఒక అనుమానం కలిగింది.వెంటనే అందరినీ పిలిచాడు.కొలువు దీరాడు. | ||
+ | ఎండాకాలం,వానాకాలం,చలికాలం,ఇలా చాలా కాలాలు గదా!వీటిలో ఏ కాలం మంచిది?అని అడిగాడు. | ||
+ | రాజుగారి మనసులో ఏమి ఉందో?ఆయనకు ఏ కాలం మంచిదో ఎవరికి తెలుసు?అందుకని ఎవరూ పలకలేదు. | ||
+ | చివరకు ఒక ముసలాయన లేచాడు.తమరు కోపగించక పోతే చెపుతా!అని నసిగాడు. | ||
+ | భయంలేదు.నీ మనసులోది తెలుపు.అనినాడు రాజు. | ||
+ | రాజా!కలిగిన వాడికి ఏకాలమయినా మంచిదే.ఎ కాలం వసతులు ఆకాలంలో ఉంటాయి. | ||
+ | ఏ బధయినా పేదవాడికే.పేదవాడికి ఏ కాలమయినా గండమే.ఎండాకాలం ఏండల బాధ.వానాకాలం వరదల బాధ.చలికాలం ఎముకల కొరికే చలిబాధ. | ||
+ | అందుకని కాలానికి మంచీలేదు,చెడూ లేదు.అని ముసలాయన ముగించాడు. | ||
+ | రాజుగారి మొగం మాడిపోయింది.కొలువు ముగించి లేచి పోయాడు. | ||
+ | గాడిద దొరికింది | ||
- | చదవాలని వుంటే | + | ఏడుకొండలు అమాయకుడు.వాడికి ఎవరూ లేరు.ఆ ఊరూ ఈ ఊరూ తిరగతాడు.చివరకు ఒకరు చేరదీసారు.గాడిదలు మేపడానికి పంపారు. |
+ | ఏడుకొండలు వాటిని మేపుతూ తిరగసాగాడు,తిరిగి తిరిగి అలసిపోయాడు.ఒక గాడిద మీద కూచుని మిగతావి తోలసాగాడు. | ||
+ | కొంతదూరం పోయాడు.గాడిదలు ఏడూ లేవేమో అని అనుమానం కలిగింది.ఒకటి,రెండు,మూడు,నాలుగు,అయిదు,ఆరు,ఏడోది ఏది? కనిపించడం లేదు. | ||
+ | ఒక గాడిద పోయింది.ఇంటికి పోతే తంతారు.ఏడుకొండలికి భయం వేసింది.దిగులుగా గాడిద మీద నుంచి దిగాడు. | ||
+ | నడుచుకుంటూ నాలుగు వైపులా వెతికాడు.కొంతసేపటికి మరోసారి ఎంచాడు. | ||
+ | ఏడు గాడిదలు సరిపోయాయి.ఎగిరి గంతేసాడు. | ||
+ | కొంతదూరం పోయాక నడవలేక పోయాడు.పాదాలు మంట.నడుములు తీత.ఈ సారి ఇంకొక గాడిద మీద కూచొని తోలసాగాడు. | ||
+ | గాడిదలు ఏడు లేవేమో అని అనుమానం కలిగింది.ఎంచాడు.ఆరు గాడిదలే!ఏడోది ఏది? లేదు పోయింది.ఏడు కొండలు దిగులు పడిపోయాడు. ఏడిచాడు. | ||
+ | దిగి వెతుకుతూ నడవసాగాడు.భయంగా ఉంది.తంతారేమో!ఏం చేయాలి? ఆమూల ఈ మూల చూచాడు.ఇంకొకసారి ఎంచాడు. | ||
+ | ఇపుడు ఏడూ సరిపోయాయి.గాడిద దొరికింది.ఇంక గాడిద మీద కూచోను.నేను కూచుంటే ఒకటి మాయమవుతుంది.అనుకుంటూ,నడుచుకుంటూ ఏడుకొండలు ఇంటికి చేరాడు. | ||
- | మాకు రెండు మేకలు వుండేవి. వాటిని నేను కాచే వాడిని. రోజూ మేకలు తోలుకొని పొలం పోయేవాడిని. | ||
- | పొలానికి పోవాలంటే బడి మీదగా పోవాలి. పోతూ పోతూ బడి కిటికీలోంచి చూచేవాడిని. | ||
- | నావయసు వారాంతా బడిలో వుండేవారు. వారు చదవడం వినబడేద. రాయడం కనబడేది. | ||
- | చదువు కొంటే ఎంత బాగుండు అని నాకు అనిపించేది. చదువుకోవాలని కోరికగా వుండేది. | ||
- | ఏమి చెసేది? నేను బడికి పోతే మేకలు కాసేది ఎవరు? | ||
- | ఒక రోజు అనుకోని సంగతి జరిగింది. ఊరిబయట నాకు మా వూరి టీచరు కనిపించాడు. చేతిసైగ చేసి పిలిచాడు నేనుపోయాను. | ||
- | బడి కిటికీలోంచి తొంగి చూసేది నివేనా! అని అడిగాడు. | ||
- | నాకు జంకు వేసింద. చదువు కోవాలని వుందా? అని అడిగాడు. అవునని తలవూపాను. | ||
- | నీవు తెలివిగలవాడివి. రోజూ సాయంకాలం మా ఇంటికిరా! చదువు చెపుతా అని పిలిచాడు. | ||
- | నాకు జంకు తీరింది. సంబరం కలిగింది. ఆరోజు నుంచి టీచరు ఇంటికి పోసాగాను. కొందరు ఎగతాళి చేసారు. కొందరు వెనకకు లాగారు. అయినా నేను మానుకోలేదు. | ||
- | 6 నెలలు గడిచాయి. ఇపుడు నేను రెండో తరగతి వాచకం చదవగలను. ఏ పదం అయినా రాయగలను. | ||
- | చదువుకోవడం ఎంత తేలికో ఇపుడు నాకు తెలిసింది. | ||
+ | రిక్షా రాముడు | ||
- | రౌడీ కోతి | + | రంగడు చలపతిగారి పాలేరు.ఒక రోజు రంగడిని పొలంలో పాము కరిచింది.లింగం వేసారు.అయినా చనిపోయాడు. |
- | + | రంగడికి ఒకడే కొడుకు.వాడి పేరు రాముడు.ఒకనాడు రాముడు చలపతి ఇంటికి పోయాడు. | |
- | అవి నేను మూడో తరగతి చదివే రోజులు. మా ఊరిలో ఒక కోతి వుండేది. | + | బాబుగారూ! మా నాయన మీపొలంలోనే పోయిండు.నా కూలితో కొంప గడవదు.ఆ కూలి గూడా రోజూ దొరకదు.జానెడు నేల సూపించండి.ఎగసాయం చేసుకుంటా.మీ పాదాల కాడనే పడుంటా అని అడిగాడు. |
- | అది ఎవరి ఇంటిలో అయినా దూరేది. దొరికింది తినేది . తినగా మిగిలింది పాడుచేసేది. పారబోసేది. చేతికి దొరికింది తీసుకొని పోయేది. ఎవరి మీదకి అయినా దూకేది. | + | చలపతి నాగుపాములాగా లేచాడు. |
- | ఈ కోతి అందరికీ బెడదగా మారింది. దీనిని అందరూ చీదరించు కొనేవారు. కోపగించు కొనేవారు. తరిమేవారు. ఈ పీడ ఎపుడు విరగడ అవుతుంది అనుకొనేవారు. | + | ఒరే మీ నాయన నాకోసం పోయాడా! |
- | ఒకసారి ఆ కోతి మా అరుగు మీదకి దూకింద. ఆడుకొనే మా పాపను కిందకి తోసింది. మా పాప తలకు బాగా గాయం తగిలింది. | + | ఆయువు తీరింది పోయాడు.ఇంకానయం.నేనే చంపినానని అనలేదు.అని కసిరాడు.ఉరిమాడు. |
- | మా నాయన కోపంతో మండిపోయాడు. వాటమైన రాయి విసిరాడు. కోతి తలకు ఆ రాయి తగిలింది. అది పడిపోయింది. చనిపోయింది. | + | రాముడికి ఏమి చేయాలో తోచలేదు.టవునికి చేరాడు.రిక్షా లాగుతూ బతుకు గడపసాగాడు.కొంత కాలానికి ముసలి వాడయి పోయాడు. |
- | పదిమంది గుమికూడారు. తలా ఒకమాట మాటాడారు. | + | ముసలివాడి రిక్షా ఎవరికీ పనికి రాలేదు.రాముడికి బాడుగులు లేవు.తిండికి జరుగు బాటు లేదు.ఏమి చేయాలి? ఎలా బతకాలి?ఊపిరి పోయే దాకా ఇంత తిండి కావాలి.ముసలివాడు ఏ పని చేయగలడు? |
- | కోతిని చంపడం మహాపాపం అనింది ఒకామె.దినిని సమాధి చేయాలి అని ఒకాయన లేచాడు. | + | ఇది ఒక రిక్షారాముడి కధ. ఈ దేశంలో ఇలాంటి వారు ఎందరో. |
- | అందరూ కలిసి ఒక చోట దానిని సమాధి చేసారు. మరునాడు పాలు పోసారు. కొందరు దాని సమాధికి పూజలు కూడా చేయసాగారు. | + | |
- | మా పాప గాయానికి ఆకోతే కారణం. ఇది అందరినీ ఏడిపించింది. అందరూ దీనిని చీదరించుకొనిన వారే. ఇలాంటి కోతికి పూజలు దేనికి? | + | |
- | దీనికి జవాబు నాకు దొరకలేదు. మీరు చెపుతారా? | + | |
- | + | ||
- | + | ||
- | + | ||
- | + | ||
- | + | ||
- | + | ||
- | + | ||
- | + | ||
- | పసిపాప ధర | + | |
- | + | ||
- | + | ||
- | + | ||
- | + | ||
- | + | ||
- | పసిపాప ధర | + | |
- | + | ||
- | నిజం వినడానికి బాగుండదు. చదవడానికి గూడా బాగుండదు. అయినా నిజం నిజమే. | + | |
- | జోలంగీరు అనే ఊరిలో వానలు లేవు. పంటలు లేవు. పాపం గిరిజనులకు పనిలేదు. కూలి లేదు. కాలే కడుపుకు చారెడు గంజిలేదు. | + | |
- | కొందరు వలస పోయారు.కొందరు ఆకలితో చనిపోయారు. కొందరు ఆకులు వుడకేసుకుని తినసాగారు. దీంతో ఆకలి తీరుతుందా? | + | |
- | ఒకామెకు పసికందు భారమైంది. తాను సాకలేదు. ఏమి చేయాలి 20 రూపాయలకు ధారబోసింది. ఆ పాపకు ఎనిమిది నెలలు. | + | |
- | చూడండి! ఆకలి ఎంత నరకమో!ఇలా జరగవలసిందేనా? దీనికి అంతం లేదా? ఆలోచించండి. | + |